Tirumala: తిరుమలలో ఫిబ్రవరి 1న రథసప్తమి వేడుకలు

  • ఏడు వాహనాలపై శ్రీవారి ఊరేగింపు
  • రథసప్తమి రోజున ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు
  • రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల కొండపై రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న ఇవి ప్రారంభం కానున్నాయి. ఆ పర్వదినం రోజున ఏడు వాహనాలపై మాడ వీధుల్లో శ్రీవారిని ఊరేగించనున్నారు. ఈ నేపథ్యంలో రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, రథసప్తమి రోజున అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News