బెంగళూరు వన్డేలో రోహిత్ శర్మ సెంచరీ... మరో రికార్డు సాధించిన కోహ్లీ
- ఆసీస్ తో వన్డేలో నిలకడగా ఆడుతున్న భారత్
- 31 ఓవర్లలో 1 వికెట్ కు 161 రన్స్
- రోహిత్ శర్మ 103 పరుగులు
మరోవైపు కెప్టెన్ కోహ్లీగ్ (32 బ్యాటింగ్) మరో వరల్డ్ రికార్డును కైవసం చేసుకోవడం విశేషం. అతి తక్కువ ఇన్నింగ్స్ ల్లో 5000 పరుగులు సాధించిన కెప్టెన్ గా రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ కేవలం 82 ఇన్నింగ్స్ ల్లోనే 5 వేల పరుగులు నమోదు చేశాడు. ఈ రికార్డు ఇప్పటివరకు ధోనీ పేరిట ఉంది. 5 వేల పరుగులు పూర్తి చేయడానికి ఓ కెప్టెన్ గా ధోనీ 127 ఇన్నింగ్స్ లు ఆడాడు.