వికేంద్రీకరణకు మద్దతుగా శివరామకృష్ణన్ వీడియోలు పోస్టు చేసిన వైసీపీ
- గతంలో వికేంద్రీకరణకు మొగ్గు చూపిన శివరామకృష్ణన్
- అభివృద్ధిలో ఒక ప్రాంత ఆధిపత్యం ఉండకూడదని వెల్లడి
- నాటి వీడియోలను తెరపైకి తీసుకువచ్చిన వైసీపీ
ఏడాదికి మూడు పంటలు పండడం ఓ వరం అని, అలాంటి గుంటూరు-విజయవాడ మధ్య ప్రాంతంలో నిర్మాణాలు చేపడితే ఆహార భద్రతకు ముప్పు ఉంటుందని, 21వ శతాబ్దంలో అభివృద్ధి అన్నది వికేంద్రీకరణ, నగరాల అనుసంధానం, సాంకేతిక అనుసంధానంపై ఆధారపడి ఉంటుందని కమిటీలోని ఓ సభ్యుడు వివరించారు.