మూడు రాజధానుల వెనుక ఉన్న అసలు నిజమిదే: బుద్ధా వెంకన్న
- విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగ్
- రూ. 50 వేల కోట్లు కొల్లగొట్టే ప్రయత్నాలు
- మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమన్న వెంకన్న
ఆపై "గతంలో దోచుకున్న సొమ్ము అంతా సీబీఐ, ఈడీ అటాచ్మెంట్ చేసేసరికి మూడు రాజధానుల పేరుతో కొత్త ఎత్తుగడ వేసారు సీఎం వైఎస్ జగన్ గారు. బినామిల పేరుతో విశాఖలో భారీ భూకుంభకోణానికి తెరలేపారు. మరో 50వేల కోట్లు కొట్టేయడానికి మూడు రాజధానులు ముద్దు అంటూ మరోసారి తన మార్క్ ముద్దుల ర్యాలీలకు తెరలేపాడు" అని మండిపడ్డారు.