మధ్యప్రదేశ్లో విషాదం.. లిఫ్ట్ కూలి ఆరుగురి దుర్మరణం
- ఇండోర్కు 25 కిలోమీటర్ల దూరంలో ఘటన
- మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారు
- లిఫ్ట్ ఎందుకు కూలిందన్న దానిపై విచారణ
మృతుల్లో వ్యాపారి పునీత్ అగర్వాల్ (53), ఆయన కుమార్తె పలక్ (27)తో ఆయన కుటుంబ సభ్యులు మరో నలుగురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లిఫ్ట్ ఎందుకు కూలిందన్న దానిపై వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు.