వికారాబాద్ లో దారుణం.. వివాహితపై కిరోసిన్ పోసి నిప్పంటించిన వైనం
- నియలాల మండలం అగ్గనూరులో ఘటన
- వివాహేతర సంబంధం కొనసాగించాలని డిమాండ్
- మహిళపై కిరోసిస్ పోసి అంటించి, తను ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి
- ఇద్దరి పరిస్థితి విషమం
వారిద్దరికీ తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందుతోందని, వారి పరిస్థితి విషమంగా ఉందని ఈ రోజు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంజిలమ్మ కుటుంబ సభ్యులపై కూడా నర్సింహులు కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది.