ఏపీ సచివాలయానికి వెళ్లే రహదారి పక్కనున్న ఇళ్లకు నోటీసులు!
- జీఎన్ రావు కమిటీ నివేదికపై ఎల్లుండి మంత్రి వర్గ భేటీ
- ముందస్తు చర్యలు చేపట్టిన పోలీస్ యంత్రాంగం
- ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే తమకు చెప్పాలన్న పోలీసులు
ఇదిలా ఉండగా, రాజధానిని మార్చాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై అమరావతి రైతులు మండిపడుతున్నారు. వెలగపూడిలో జీఎన్ రావు నిపుణుల కమిటీ నివేదిక ప్రతులను రైతులు తగలబెట్టారు. ఈ నివేదిక అంతా ‘బోగస్’ అని మండిపడ్డారు. ఈ కమిటీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.