ఆ రెండు మాటలూ చెప్పగలరా?: చంద్రబాబుకు స్పీకర్ తమ్మినేని సవాల్
- విశాఖ, కర్నూలు అభివృద్ధి వద్దా?
- కార్య నిర్వాహక రాజధాని, హైకోర్టు వద్దని చెప్పగలరా?
- విశాఖలో డిమాండ్ చేసిన తమ్మినేని
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దమ్మున్న నాయకుడని, ఆయనకు అన్ని ప్రాంతాల ప్రజలూ ఒకటేనని, అందరినీ సమాన భావంతోనే చూస్తారని చెప్పారు. కొంతమందిని తీసుకుని మంగళగిరి ప్రాంతంలో టీడీపీ ధర్నాలు చేయిస్తోందని ఆరోపించిన తమ్మినేని, విశాఖ, కర్నూలు అభివృద్ధిని చంద్రబాబు కోరుకోవడం లేదా? అని ప్రశ్నించారు.