నిందితులు రాళ్లు రువ్వగా ఇద్దరు పోలీసులకూ గాయాలు... ఆసుపత్రిలో చికిత్స!
- పోలీసులపై దాడికి దిగిన నిందితులు
- లొంగిపోవాలన్న హెచ్చరికలు బేఖాతరు
- తుపాకి కాల్పుల్లో నలుగురూ మృతి
వారు విసిరిన రాళ్లలో కొన్ని పోలీసులకూ తగిలాయని, గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని తెలిపారు. లొంగిపోవాలని చేసిన హెచ్చరికలను వారు పట్టించుకోనందుకే ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందన్నారు.