ఆర్టీసీకి తక్షణ సాయం కింద రూ.100 కోట్లు ఇస్తాం: కేసీఆర్
- ఆర్టీసీ కార్మికులంతా మా బిడ్డలే
- సమ్మె కాలంలో మృతి చెందిన కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగమిస్తాం
- కార్మికులు క్రమశిక్షణతో మెలిగితే బోనస్ కూడా ఇస్తాం
ఆర్టీసీ కార్మికులంతా తమ బిడ్డలేనని, యాజమాన్యం కార్మికులను వేధించకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కార్మికులు క్రమశిక్షణతో విధి నిర్వహణ చేస్తే.. సింగరేణి కార్మికులకు మాదిరే బోనస్ లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కార్మికులు తమ తప్పు తాము తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే సమ్మె పట్ల కఠినంగా వ్యవహరించానని చెప్పారు.