ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు.. కేశినేని నాని ఎద్దేవా!
- అఖిలపక్ష సమావేశంలో నాకు అవమానం జరిగినట్టు వార్తలు రాశారు
- నా మర్యాదకు భంగం కలిగించారు
- ఆ పత్రికల విలేకరులకు పార్లమెంటు పాసులు రద్దు చేయండి
ఇదే అంశంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేశారు. 'ఈ గోలంతా ఎందుకు... మన సాక్షి టీవీ, సాక్షి పేపరు మాత్రమే ఉండేలా చట్టం చేయమంటే పోలా' అంటూ ఎద్దేవా చేశారు.