Andhra Pradesh: ఇంగ్లీషు మీడియంపై రాజకీయం చేయొద్దు: మంత్రి అవంతి శ్రీనివాస్

  • ఇంగ్లీషు మీడియం విద్యపై రాజకీయం తగదు
  •  పేద పిల్లల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం
  • అక్షరాస్యతలో ఏపీని మొదటిస్థానంలో నిలుపుతాం

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ప్రవేశపెట్టనున్న ఇంగ్లీషు మీడియం విద్యపై రాజకీయం చేయడం సరికాదని ప్రతిపక్షాలపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. పేద పిల్లల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, అక్షరాస్యతలో ఏపీని మొదటిస్థానంలో నిలుపుతామని అన్నారు. ఇంగ్లీషు మీడియం అమలు చేయాలన్న నిర్ణయంతో సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు.

More Telugu News