సీఆర్పీఎఫ్, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు.. పలువురు మావోయిస్టులు, ఒక జవాను మృతి!
- పలువురు మావోయిస్టులు చనిపోయినట్టు అనుమానం
- చత్తీస్ఘడ్ రాష్ట్రం బిజాపూర్ అటవీ ప్రాంతంలో ఘటన
- ఈ తెల్లవారు జామున ఎదురుపడిన దళాలు
ఇరువైపులా చాలాసేపు సాగిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాను ఒకరు చనిపోగా, పలువురు మావోయిస్టులు హతమయ్యారని భావిస్తున్నారు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని, వివరాలు తెలియాల్సి ఉందని అదికారులు స్పష్టం చేశారు.