Raghurama Krishnamraju: పౌర విమానయాన శాఖ కార్యదర్శికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ

  • విజయవాడ నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడపాలని విజ్ఞప్తి
  • లేఖలో నివేదిక పొందుపరిచిన ఎంపీ
  • దుబాయ్, సింగపూర్ లకు సర్వీసులు నడపాలన్న రఘురామ కృష్ణంరాజు

విజయవాడ నుంచి అనేక దేశాల నగరాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ఈ సందర్భంగా సునీల్ జపానయ్య నివేదికను కూడా లేఖలో పొందుపరిచారు. విజయవాడ నుంచి దుబాయ్, సింగపూర్, యూరప్, అమెరికాలోని అనేక నగరాలకు విమాన సర్వీసులు నడపాలని విజ్ఞప్తి చేశారు.

More Telugu News