హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది: చింతా మోహన్
- తిరుపతి ఏపీ రాజధాని కావడం ఖాయం
- రాజధానిగా తిరుపతి అన్ని విధాలా సరైంది
- అమరావతిని వదిలి జగన్ తిరుపతికి రావాలి
అమరావతికి వరద ముప్పు ఉందని... రాజధానిగా ఆ ప్రాంతం అనువైనది కాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చింతా మోహన్ పైవ్యాఖ్యలు చేశారు.