మేం వరద బాధితుల మధ్యలో ఉంటే.. మీరు హైదరాబాద్ లో పార్టీలు చేసుకుంటున్నారు!: టీడీపీకి వైసీపీ కౌంటర్
- ఏపీలో వరదపై ట్వీట్ల యుద్ధం
- జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన టీడీపీ
- టీడీపీ ఆరోపణలను తిప్పికొట్టిన వైసీపీ
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ హైదరాబాద్ కు వెళ్లిపోయి పార్క్ హయత్ హోటల్ లో విందులు, వినోదాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టింది. జూనియర్ ఆర్టిస్టులతో షార్ట్ ఫిల్మ్ లు తీస్తూ అడ్డంగా దొరికిపోతున్నారని విమర్శించింది. ఈ మేరకు ట్వీట్ చేసిన వైసీపీ, వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల పర్యటన-హైదరాబాద్ లో చంద్రబాబు ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేసింది.