Krishna District: రైతులకు పూర్తి నష్టపరిహారం అందిస్తాం: పార్ధసారథి

  • వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వైసీపీ నేతలు
  • సహాయక చర్యల్లో లోపాలు లేవు
  • ప్రతి ఒక్కరికీ సాయం అందిస్తాం

రైతులకు పూర్తి నష్టపరిహారం అందిస్తామని వైసీపీ నేత పార్ధసారథి పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో పార్ధసారథి మాట్లాడుతూ, సహాయక చర్యల్లో లోపాలు లేవని, ప్రతి ఒక్కరికీ సాయం అందిస్తామని అన్నారు. ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ, బందరు పార్లమెంట్ పరిధిలో పదిహేను వేల ఎకరాలకు నష్టం వాటిల్లిందని అన్నారు.

More Telugu News