తిరుమలలో భక్తుల కోసం అత్యాధునిక వైద్య సౌకర్యాలు.. అశ్విని ఆసుపత్రిలో ప్రారంభించిన వైవీ సుబ్బారెడ్డి!
- పలు పనులను సమీక్షించిన టీటీడీ చైర్మన్
- ఆసుపత్రి సౌకర్యాలపై వైద్యులతో చర్చ
- ఈ వివరాలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సుబ్బారెడ్డి
అలాగే ఆలయ పనుల పర్యవేక్షణలో భాగంగా అశ్విని ఆసుపత్రి, ఘనవ్యర్థాల నిర్వహణ ప్లాంట్, డంపింగ్ యార్డులను తనిఖీ చేశామని పేర్కొన్నారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ వివరాలను వైవీ సుబ్బారెడ్డి తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు.