ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులో చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం!
- కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన
- భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు
- భావోద్వేగాలకు లోనైన చంద్రబాబు
"ఎంత ఇబ్బంది ఉన్నా, మీ కుటుంబసభ్యుడిగా ఆదరించారు. మూడు దశాబ్దాలుగా మీ ఆప్యాయతలో ఎలాంటి మార్పులేదు, జీవితాంతం మీకు సేవ చేసుకుంటా" అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలపై దాడుల విషయాన్ని కూడా చంద్రబాబు రామకుప్పంలో ప్రస్తావించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని, కార్యకర్తల్ని తానే కాపాడుకుంటానని స్పష్టం చేశారు.
