మహారాష్ట్రలో వర్షాలకు కూలుతున్న గోడలు.. 18 మంది మృత్యువాత
- మహారాష్ట్రలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలు
- గోడలు కూలడంతో పెద్ద సంఖ్యలో మరణాలు
- మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
కాగా, మలాడ్ ఘటనపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా బాధించిందని ఈ ఉదయం ట్వీట్ చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించినట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.