లోక్ సభలో జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన కిషన్ రెడ్డి
- సరిహద్దు, నియంత్రణ రేఖ సమీపంలో ఉండే యువత కోసం బిల్లు
- బిల్లు పాసైతే ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు
- అమిత్ షా బదులు బిల్లును ప్రవేశపెట్టిన కిషన్ రెడ్డి
మరోవైపు, ఆధార్ చట్ట సవరణ బిల్లు 2019ను కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారు. ఆందోళనల మధ్యే ఈ బిల్లుపై రవిశంకర్ ప్రసాద్ ప్రసంగం చేశారు. అనంతరం ప్రత్యేక ఆర్థిక జోన్ల సవరణ బిల్లును కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ప్రవేశపెట్టారు.