Guntur District: గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడిపై దాడి.. పరిస్థితి విషమం

  • పొన్నూరు మండలంలో ఘటన
  • బండ్లమూడి బాబూరావుపై వైసీపీ కార్యకర్తల దాడి
  • తీవ్రంగా గాయపడ్డ బాబూరావు

గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడిపై దాడి జరిగింది. పొన్నూరు మండలంలోని మన్నవ గ్రామానికి చెందిన బండ్లమూడి బాబూరావుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాబూరావు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అత్యవసర చికిత్స నిమిత్తం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. 

More Telugu News