పోసాని కృష్ణమురళీకి అనారోగ్యం.. పరామర్శించిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి!
- యశోద ఆసుపత్రిలో పోసానికి చికిత్స
- వైద్యులతో మాట్లాడిన వైసీపీ నేతలు
- కుటుంబ సభ్యులను పరామర్శించిన సజ్జల
ఇతర వైసీపీ నేతలతో కలిసి యశోదా ఆసుపత్రికి వెళ్లిన సజ్జల పోసాని ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోసాని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.