Pm: దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు: ప్రధాని మోదీ

  • వారణాసిలో మోదీ ఘన విజయం
  • అందరం కలిసి దేశాభివృద్ధికి పాటుపడదాం
  • పటిష్ఠ భారత్ కు రూపకల్పన చేస్తా 

ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో నరేంద్ర మోదీ విజయం సాధించారు. ఈ సందర్భంగా మోదీ సంతోషం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు, అందరం కలిసి దేశాభివృద్ధికి పాటుపడదామని పిలుపు నిచ్చారు. పటిష్ఠ భారత్ కు రూపకల్పన చేస్తానని చెప్పిన మోదీ, ఈ నెల 28న వారణాసిలో పర్యటిస్తానని పేర్కొన్నారు. 

More Telugu News