Congress: తెలంగాణలో దూసుకుపోతున్న కారు

  • 9 స్థానాల్లో ముందంజలో ఉన్న టీఆర్ఎస్
  • హైదరాబాద్‌లో ఎంఐఎం ముందంజ
  • కనిపించని బీజేపీ

తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది.  సికింద్రాబాద్‌, చేవెళ్ల, భువనగిరి, మహబూబ్‌నగర్‌‌, జహీరాబాద్‌, ఖమ్మం, నాగర్‌కర్నూల్‌, మెదక్‌, పెద్దపల్లి స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో మిత్రపక్షమైన ఎంఐఎం ఆధిక్యంలో ఉంది. ఇక, ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. బీజేపీ ఎక్కడా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించలేదు. కాంగ్రెస్ మాత్రం ఓ చోట ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. 

More Telugu News