Mallana sagar: ‘మల్లన్న సాగర్’ ఘటన.. విద్యార్థి మృతిపై హరీశ్ రావు దిగ్భ్రాంతి

  • మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతి
  • ఈ ఘటనపై విచారణ జరపాలని ఆదేశాలు
  • మృతుడి కుటుంబానికి అండగా ఉంటాం: హరీశ్

‘మల్లన్న సాగర్’ ఘటనపై ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. కాలువ పనుల్లో భాగంగా బ్లాస్టింగ్ జరిగిన సమయంలో డిగ్రీ విద్యార్థి సురేశ్ మృతి చెందడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సురేశ్ కుటుంబసభ్యులకు తన సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

More Telugu News