Uttar Pradesh: ‘గంగాహారతి’లో పాల్గొన్న మోదీ భక్తి పారవశ్యం!

  • వారణాసిలో ముగిసిన మోదీ రోడ్ షో
  • అనంతరం ‘గంగాహారతి’కి హాజరైన మోదీ
  • దశాశ్వమేథ ఘాట్ వద్ద ‘గంగా హారతి’ 

వారణాసి లోక్ సభ అభ్యర్థిగా మోదీ రేపు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో మోదీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం, గంగాహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు ఉన్నారు. వారణాసిలోని దశాశ్వమేథ ఘాట్ వద్ద గంగాహారతి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మోదీ భక్తి శ్రద్ధలతో తిలకిస్తున్నారు. 

More Telugu News