ఒకరికి ఓటేస్తే వేరొకరికి పడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన అసోం మాజీ డీజీపీ
- తన ఓటు వేరొకరికి పడిందన్న హరేకృష్ణ
- తన ఓటును తొలగించాల్సిందిగా అధికారులను కోరిన మాజీ డీజీపీ
- కుదరదన్న అధికారులు
ఈ విషయాన్ని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లి తన ఓటును తొలగించాల్సిందిగా కోరినట్టు చెప్పారు. అయితే, ఒకసారి పోలైన ఓటును తొలగించలేమని వారు తనతో చెప్పినట్టు తెలిపారు. అసోంలో జరిగిన మూడో విడత ఎన్నికల్లో మొత్తం 72 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 54 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.