మరో మూడు రోజులపాటు ఏపీలో వర్షాలు.. రాయలసీమలో పెరగనున్న ఉష్ణోగ్రతలు
- ఏపీ, తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు
- 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు
- రాయలసీమలో అదనంగా మూడు డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రత
మరోవైపు, తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.