Guntru: గుంటూరు ఎస్పీని కలవనున్న వైసీపీ నేతలు

  • పోలింగ్ రోజున వైసీపీ కార్యకర్తలపై టీడీపీ దాడులు
  • దీనిపై ఫిర్యాదు చేయనున్న వైసీపీ నేతలు
  • ఎస్పీని కలిసే వారిలో ఉమ్మారెడ్డి, అంబటి తదితరులు

పోలింగ్ రోజున వైసీపీ కార్యకర్తలపై టీడీపీ చేసిన దాడులపై ఫిర్యాదు చేసే నిమిత్తం ఈరోజు రాత్రి 7 గంటలకు గుంటూరు ఎస్పీని వైసీపీ కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. ఎస్పీని కలవనున్న నేతల్లో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు ఉన్నారు. 

More Telugu News