Andhra Pradesh: ఏపీలో టీడీపీకే మళ్లీ విజయం.. సోషల్ పోస్ట్ పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వే

  • ఏపీ రాజకీయాలపై  సోషల్ పోస్ట్ పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వే
  • టీడీపీకి 108 స్థానాలు
  • వైసీపీకి 65 స్థానాలు

ఏపీలో మళ్లీ టీడీపీనే విజయం సాధించనుందని ఓ సర్వేలో తాజాగా వెల్లడైంది. ఏపీ రాజకీయాలపై  సోషల్ పోస్ట్ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ సర్వే నిర్వహించింది. ఏప్రిల్ 1 నుంచి 5వ తేదీ వరకు 13 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు.

ఈ సర్వే వివరాలు..

టీడీపీ- 108
వైసీపీ- 65
జనసేన- 2
 
జిల్లాల వారీగా ఆయా పార్టీలకు వచ్చే స్థానాల సంఖ్యను కూడా సోషల్ పోస్ట్ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ సర్వేలో తెలిపింది.

శ్రీకాకుళం(10)

టీడీపీ- 8
వైసీపీ- 2

విజయనగరం (9)

టీడీపీ- 5
వైసీపీ- 4

విశాఖపట్టణం (15)

టీడీపీ-9
వైసీపీ- 5
జనసేన-1

తూ.గోదావరి జిల్లా (19)

టీడీపీ- 13
వైసీపీ- 6

ప.గోదావరి జిల్లా (15)

టీడీపీ- 10
వైసీపీ- 4
జనసేన-1

కృష్ణా జిల్లా (16)

టీడీపీ- 12
వైసీపీ- 4

గుంటూరు (17)

టీడీపీ- 12
వైసీపీ- 5

ప్రకాశం (12)

టీడీపీ- 8
వైసీపీ- 4

నెల్లూరు (10)

టీడీపీ- 5
వైసీపీ- 5

చిత్తూరు (14)

టీడీపీ- 5
వైసీపీ- 9

కడప (10)

టీడీపీ-  2
వైసీపీ- 8

అనంతపురం (14)

టీడీపీ- 10
వైసీపీ- 4

కర్నూలు (14)

టీడీపీ- 9
వైసీపీ- 5

More Telugu News