ఖడ్గమృగాన్ని వేటాడేందుకు వెళ్లి ఏనుగులకు బలి.. పీక్కుతిన్న సింహాలు!
- దక్షిణాఫ్రికాలోని కృగెర్ నేషనల్ పార్క్లో ఘటన
- అకస్మాత్తుగా ఏనుగు దాడి చేసిన వైనం
- భయంతో పరుగులు తీసిన మిగతా వేటగాళ్లు
ఈ ఘటన తర్వాత భయంతో పరుగులు తీసిన మిగతా వేటగాళ్లు విషయాన్ని బాధిత కుటుంబ సభ్యులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మిగతా వేటగాళ్ల కోసం పోలీసులు వేట ప్రారంభించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు వేట తుపాకులు, మందుగుండు స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి మరింత సమాచారం కోసం ప్రశ్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.