Rashma: కేటీఆర్ రోడ్డు షోకు వెళుతూ.. తల్లి సహా ఏడాది కూతురు మృతి

  • కూతురితో కలిసి రోడ్‌షోకు వెళుతున్న రేష్మ
  • లాలాపేట వద్ద ఢీకొట్టిన రైలు
  • రేష్మ కుటుంబంలో విషాదం

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్‌లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. నేడు ఆయన లాలాపేటలో రోడ్‌ షో నిర్వహించారు. దీనికి హాజరయ్యేందుకు వెళుతూ తల్లీకూతుళ్లు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. నాచారానికి చెందిన కొందరు మహిళలతో కలిసి కేటీఆర్ రోడ్‌షోకు రేష్మ(18) తన ఏడాది పాప అమెరీన్‌తో కలిసి వెళుతుండగా లాలాపేట వద్ద రైలు ఢీకొట్టింది. దీంతో తల్లీకూతుళ్లు మృతి చెందారు.

More Telugu News