‘ఆర్ఆర్ఆర్’కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంజయ్ దత్, వరుణ్ ధావన్!
- తారక్, చెర్రీ ప్రధాన పాత్రల్లో ‘ఆర్ఆర్ఆర్’
- కీలక పాత్రలో అజయ్ దేవగణ్
- కథానాయికలుగా ఆలియా, డైసీ ఎడ్గర్ జోన్స్
ఆలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్లను కథానాయికలుగా ఎంచుకున్నారు. ప్రస్తుతం మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ని ఎంచుకున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటులు సంజయ్ దత్, వరుణ్ ధావన్లు ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సినిమా దర్శక, నిర్మాతలు సంజయ్, వరుణ్ను సంప్రదించగా వారు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇక అధికారిక ప్రకటనే రావాల్సి ఉంది.