YSRCP: చంద్రబాబుతో భేటీ కానున్న వంగవీటి రాధా

  • టీడీపీ గెలుపునకు కృషి చేస్తానని ప్రకటన
  • రూట్‌మ్యాప్‌పై చర్చించనున్న రాధా
  • చంద్రబాబుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం

వైసీపీ అధినేత జగన్‌తో విభేదించి ఆ పార్టీ నుంచి టీడీపీలోకి ఇటీవలే చేరిన వంగవీటి రాధాకృష్ణ నేడు టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. టీడీపీ గెలుపునకు కృషి చేస్తానని ఇప్పటికే ప్రకటించిన ఆయన ఎన్నికల రణ క్షేత్రంలోకి దిగనున్నారు. ఈ మేరకు చంద్రబాబుతో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన రూట్‌ మ్యాప్‌పై చర్చించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుతో పాటు వంగవీటి రాధా కూడా పాల్గొననున్నారు.

More Telugu News