YS Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్య ఘటనపై ఎస్పీకి ఎన్నికల సంఘం ఫోన్

  • వివరాలు అడిగి తెలుసుకున్న ద్వివేది
  • శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని వెల్లడి
  • మంత్రాలయం ఘటనపై నివేదిక కోరిన సీఈవో

అసలే ఎన్నికలతో వేడెక్కిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు.. వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో మరింత వేడెక్కింది. ఈ హత్యపై ఎన్నికల సంఘం ఆరా తీసింది. కడప జిల్లా ఎస్పీతో సీఈవో ద్వివేది ఫోన్‌లో మాట్లాడి వివేకా హత్యకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన ద్వివేది.. కర్నూలు జిల్లా మంత్రాలయం ఘటనపై నివేదిక కోరారు.

More Telugu News