India: ఉప్పల్ స్టేడియంలో తొలి వన్డే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా!

  • ఐదు వన్డేలు ఆడనున్న భారత్-ఆస్ట్రేలియా
  • ఇప్పటికే టీ20 సిరీస్ కంగారూల కైవసం 
  • లెక్క సరిచేసేందుకు భారత్ రెడీ

భారత్-ఆస్ట్రేలియాల మధ్య  ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు తొలి వన్డే మ్యాచ్ కు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం సిద్ధమయింది. తాజాగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, ఇప్పటికే ఆస్ట్రేలియాకు టీ20 సిరీస్ ను సమర్పించుకున్న భారత్ ఎలాగైనా వన్డే సిరీస్ లో గెలుపొంది సత్తా చాటాలని భావిస్తోంది. మరోవైపు టీ20 సిరీస్ జోరునే ఈ మ్యాచ్ లోనూ కొనసాగించాలని కంగారూలు పట్టుదలగా ఉన్నారు. ఈ మ్యాచ్ లో ఆడనున్న భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల వివరాలు ఇవే..
 భారత జట్టు:

ఆస్ట్రేలియా జట్టు..

More Telugu News