జగన్ ఇంటికి వెళ్లిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్.. పలు అంశాలపై చర్చలు!
- లోటస్ పాండ్ కు తీసుకొచ్చిన విజయసాయిరెడ్డి
- వైసీపీ అధినేతతో పలు అంశాలపై చర్చలు
- రాజకీయాలు మాట్లాడలేదన్న యార్లగడ్డ
అనంతరం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రముఖ రచయిత సి.నారాయణ రెడ్డిపై రాసిన పుస్తకాన్ని జగన్ కు అందించేందుకే తాను వచ్చానని తెలిపారు. ఈ భేటీలో రాజకీయాలపై ఎలాంటి చర్చలు జరపలేదన్నారు. యార్లగడ్డ ప్రస్తుతం ఏపీ హిందీ అకాడమీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.