పట్నా మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన
- రూ.13 వేల కోట్లతో పట్నా మెట్రో రైల్ ప్రాజెక్టు
- ఊర్జా గంగా యోజనతో బీహార్ కు ఎంతో ప్రయోజనం
- ప్రజల గుండెల్లో ఎంత బాధ ఉందో నాలోనూ అంతే ఉంది
ఊర్జా గంగా యోజనతో బీహార్ కు ఎంతో ప్రయోజనం ఉంటుందని, ఈ పథకంతో బీహార్ అభివృద్ధికి బాటలు వేసుకోవాలని కోరారు. ఈ పథకం ద్వారా బీహార్ తో పాటు యూపీ, జార్ఖండ్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఈ రాష్ట్రాలన్నీ గ్యాస్ పైప్ లైన్ తో అనుసంధానమైన విషయాన్ని మోదీ గుర్తుచేశారు.