jana sena: ‘జనసేన’లో చేరిన ఏపీ బీజేపీ కార్యదర్శి సుంకర శ్రీనివాస్

  • బీజేపీకి రాజీనామా చేసిన సుంకర శ్రీనివాస్
  • మంగళగిరిలో ‘జనసేన’ అధినేతను కలిసిన శ్రీనివాస్ 
  • పార్టీ కండువా కప్పిన పవన్ కల్యాణ్ 

ఏపీ బీజేపీ కార్యదర్శి సుంకర శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీనివాస్ కు పార్టీ కండువా కప్పి సాదరంగా ‘జనసేన’లోకి పవన్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ ను పవన్ అభినందించారు.

  • Loading...

More Telugu News