Narendra Modi: గన్నవరంలో విమానం దిగిన నరేంద్ర మోదీ!

  • 10.35 గంటల సమయంలో ల్యాండ్ అయిన విమానం
  • మోదీకి స్వాగతం పలికేందుకు వచ్చిన నరసింహన్
  • ప్రత్యేక హెలికాప్టర్ లో గుంటూరుకు 

గుంటూరు పర్యటనకు భారత వాయుసేన ప్రత్యేక విమానంలో బయలుదేరిన ప్రధాని మోదీ ఈ ఉదయం 10.35 గంటల సమయంలో గన్నవరం ఎయిర్ పోర్టులో దిగారు. మోదీకి స్వాగతం పలికేందుకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎయిర్ పోర్టుకు వచ్చారు. మరికాసేపట్లో ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో గుంటూరుకు చేరుకోనున్నారు.

  • Loading...

More Telugu News