ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఆటోలు, ట్రాక్టర్లపై లైఫ్ ట్యాక్స్ ఎత్తివేత
- లక్షలాదిమందికి ఊరట కల్పించే నిర్ణయం
- ‘రైతు రక్ష’పైనా నేటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం
- నేడే జీవో జారీ చేసే అవకాశం
ఇటీవల వరుసపెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, రైతులు, కౌలు రైతులకు మేలు జరిగేలా మరో పథకాన్ని కూడా ఈ ఖరీఫ్ నుంచి అమలు చేయాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. దీనికి ‘రైతు రక్ష’ అనే పేరును కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై కూడా నేడు జరగనున్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.