భారీ నష్టాలలో ముగిసిన నేటి మార్కెట్లు!
- డిసెంబర్లో పడిపోయిన ఆటో, మెటల్ ఉత్పత్తుల అమ్మకాలు
- సెన్సెక్స్ 363, నిఫ్టీ 117 పాయింట్ల నష్టం
- లాభాల్లో సన్ ఫార్మా, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు
చివర్లో కాస్త తేరుకోవడంతో, పర్యవసానంగా సెన్సెక్స్ 363 పాయింట్ల నష్టంతో 35891 వద్ద, నిఫ్టీ 117 పాయింట్ల నష్టంతో 10792 వద్ద ముగిశాయి. ఇక ఈ రోజు సన్ ఫార్మా, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, భారతీ ఇన్ఫ్రాటెల్ తదితర కంపెనీల షేర్లు లాభపడగా, ఐషర్ మోటార్స్, వేదాంత, టాటా స్టీల్, హిందాల్కో, ఎం&ఎం, టాటా మోటార్స్ తదితర కంపెనీలు నష్టపోయాయి.