anathapuram: అనంతపురంలో ధర్మపోరాట దీక్ష సభకు చేరుకున్న చంద్రబాబు

  • ‘నమ్మక ద్రోహం-కుట్ర రాజకీయాలపై’ ధర్మపోరాట సభ
  • ఈ సభకు హాజరైన  సీఎం చంద్రబాబు
  • బాబుకు ఘనస్వాగతం పలికిన పార్టీ నేతలు

అనంతపురం ‘పసుపు’ మయమైంది. ఏపీపై కేంద్రం తీరును నిరసిస్తూ చేపట్టిన ధర్మపోరాట దీక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మంత్రులు కళా వెంకట్రావు, దేవినేని ఉమ, కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన చంద్రబాబుకు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. ‘నమ్మక ద్రోహం-కుట్ర రాజకీయాలపై’, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఈ సభ నిర్వహిస్తున్నారు. 

More Telugu News