Arun Jaitly: సంకీర్ణ ప్రభుత్వాలతో ఇబ్బందే.. ‘హోదా’ ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని పడగొడతామని బెదిరిస్తారు!: అరుణ్‌ జైట్లీ

  • పార్టీ కలయికలతో ఏర్పడే ప్రభుత్వాలకు మనుగడ ఉండదు
  • దేశానికి ఈ పరిస్థితి మంచిది కాదు
  • ఆరునెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం

సంకీర్ణ ప్రభుత్వాలకు దేశంలో కాలం చెల్లిందని, చిన్నాచితకా పార్టీలు కూడా ప్రభుత్వాన్ని పడగొడతామని బెదిరించే పరిస్థితి ఉండడమే ఇందుకు కారణమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఉదాహరణకు ఓ రాష్ట్రానికి చెందిన పార్టీ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ప్రభుత్వాన్ని కూలదోస్తామని బెదిరించే పరిస్థితి ఉందని, ఇటువంటి పరిస్థితి దేశానికి మంచిది కాదన్నారు. ఆరు నెలల్లో లోక్‌సభకు సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు.

  • Loading...

More Telugu News