నాగార్జున వర్సిటీలో ప్రకృతి సదస్సు ప్రారంభం
- ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
- ఈనెల 17 వరకు 10 రోజులపాటు కొనసాగనున్న సదస్సు
- వేలాది మంది రైతులకు శిక్షణ లక్ష్యం
ఈనెల 17వ తేదీ వరకు పది రోజుపాటు జరిగే ఈ సదస్సులో రైతులకు వ్యవసాయ అంశాలపై శిక్షణ అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఏపీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు.