kukatpallu: కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేతల ఫిర్యాదు

  • టీడీపీ నేత నాగేంద్రపై దాడి చేశారని ఆరోపణ
  • అపార్టుమెంట్ లో ఉన్న ఆయనపై దాడి
  • తమ ఫిర్యాదులో ఆరోపించిన టీడీపీ నేతలు

హైదరాబాద్ లోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో టీఆర్ఎస్ నేతలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. స్థానిక బాలాజీనగర్ లోని టీడీపీ నేత నాగేంద్రపై టీఆర్ఎస్ నేతలు దాడి చేశారని ఆరోపిస్తూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అపార్టుమెంట్ లో ఉన్న నాగేంద్రపై ఈ దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపించారు. కాగా, బాలాజీనగర్ లో మద్యం పంపిణీ చేస్తున్న వ్యక్తిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. అతని వద్ద నుంచి ఆరు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 

  • Loading...

More Telugu News