ప్రజా కూటమి నేతలు తప్పుడు ఆరోపణలు చేశారు: అదనపు డీజీ జితేందర్
- ఉత్తమ్, చిన్నారెడ్డి ఇళ్లలో సోదాలు చేయలేదు
- మాకు అన్ని పార్టీలు సమానమే
- ఎలాంటి పక్షపాతం లేకుండా పని చేస్తున్నాం
తమకు అన్ని పార్టీలు సమానమేనని, తాము ఎలాంటి పక్షపాతం లేకుండా పని చేస్తున్నామని అన్నారు. కాగా, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో డీజీపీ మహేందర్ రెడ్డి, అదనపు డీజీ జితేందర్, అన్ని జిల్లాల ఎన్నికల, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.