చిత్తూరు జిల్లాలో ఘోరం... ఐదుగురి మృతి!
- రేణిగుంట సమీపంలో ఘటన
- లారీని ఢీకొన్న కారు
- మృతులంతా కడప జిల్లా వాసులు
వీరంతా వైఎస్ఆర్ కడప జిల్లా సీకే దిన్నె మండలానికి చెందిన వారని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యలు ప్రారంభించారు. అతివేగం, నిద్రమత్తు ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేల్చిన పోలీసులు, కేసు నమోదు చేసి, దర్యాఫ్తు ప్రారంభించారు.