Chandrababu: కేసీఆర్‌పై విమర్శలు గుప్పించిన చంద్రబాబు

  • అమరావతిలో నిర్మాణ పనులను పరిశీలించిన చంద్రబాబు
  • కొందరికి అడ్మినిస్ట్రేషన్ తెలియదని వ్యాఖ్య
  • హైదరాబాద్‌కు గుర్తింపు తెచ్చింది తానేనని వెల్లడి

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను నేడు చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌కు గుర్తింపు తెచ్చిందే తానని.. ఈ విషయం మాట్లాడితే కేసీఆర్ తనను ఏదో ఒకటి అంటారని అన్నారు. కొందరికి అడ్మినిస్ట్రేషన్ తెలియదని.. బంగారు బాతులాంటి హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు.

More Telugu News